Exclusive

Publication

Byline

సిందూర్ ఆపరేషన్‌పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల హర్షం

భారతదేశం, మే 7 -- పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా భారతదేశం తొమ్మిది "ఉగ్రవాద స్థావరాల"పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడులు చేసింది. ఈ దాడిలో మరణించిన కౌస్తుబ్ గణబోటే భార్య... Read More


భారత్ మురీద్కేపై ఎందుకు దాడి చేసింది? హఫీజ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉందా?

భారతదేశం, మే 7 -- భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో ఒక ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మే 7, 2025 తెల్లవారుజామున అనేక ద... Read More


ఆపరేషన్ సింధూర్: మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు - పిక్చర్ అబీ బాకీ హై

భారతదేశం, మే 7 -- పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100కు పైగ... Read More


భారత 'త్రిశూల్ ప్రహార్': ఉగ్రవాదంపై మూడు దళాల సంయుక్త దాడి!

భారతదేశం, మే 7 -- భారతదేశం ఉగ్రవాదంపై తన సైనిక వ్యూహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ కింద మొదటిసారిగా భూ, వాయు, నౌకాదళాలు ఏకమై పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థా... Read More


వరంగల్ హోటళ్లలో కుళ్లిన మటన్, చికెన్.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం

భారతదేశం, మే 6 -- స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో.. వరంగల్ హోటళ్ల బాగోతం మరోసారి బయట పడింది. ఓవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నా.. హోటల్స్, రెస్టా... Read More


నీట్‌లో పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా.. ముగ్గురి అరెస్టు

భారతదేశం, మే 5 -- లక్నో: నీట్ (NEET) యూజీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ డబ్బుల వసూళ్లకు దిగిన ముఠాను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నోయిడాలో ముగ్గురు వ్యక్తులను అరెస... Read More


బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్.. కాజీపేట ఏసీపీ బదిలీ.. ఎందుకీ ప్రచారం జరుగుతోంది?

భారతదేశం, మే 4 -- కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఎల్కతుర్తి వద్దే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక జరిగింది. ఆ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అయితే.. తెరవెనుక ఏసీపీ, కొంతమంది పోలీస్ అధికారులు కూడా సభ సక్సెస... Read More


రెండేళ్లలో 'దేవాదుల' పనులు పూర్తి చేస్తాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Warangal,telangana, మే 4 -- దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, రెండేళ్లలో ప్రాజెక్టు పనులు వంద శాతం కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్... Read More


కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేత ఫైర్.. మంత్రుల ప్రోగ్రామ్‌లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం

భారతదేశం, మే 4 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మ... Read More


తండ్రితో వస్తుండగా తప్పిపోయిన బాలుడు.. ఒంటిపై గాయాలతో చెరువులో డెడ్ బాడీ లభ్యం!

భారతదేశం, మే 3 -- గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ శివారు లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోత్ కృష్ణమూర్తి.. ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. మండలంలోని ఆదివారంపేట గ్రామంలోని తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండగా.... Read More